Header Banner

రాష్ట్రప్రజలకు ఏపీ.ఎస్.ఆర్.టీ.సీ శుభవార్త.. పలు రాష్ట్రాలకు ఎలక్ట్రిక్ బస్సులు!

  Sun Jun 08, 2025 14:04        Politics

రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు కొత్త బస్సులు సమకూరనున్నాయి. కేంద్ర ప్రభుత్వ ఈ-బస్ పథకంలో భాగంగా పలు రాష్ట్రాలకు 14వేల ఎలక్ట్రిక్ బస్సులు కేటాయించాలని నిర్ణయం తీసుకుంది. దానిలో భాగంగా ఏపీలోని పలు ప్రధాన నగరాల్లో ప్రజారవాణా కోసం 600 బస్సులు కేటాయించనుంది. కేంద్రం అందించే ఎలక్ట్రిక్ బస్సుల్ని రాష్ట్రంలోని పలుప్రధాన నగరాలను అనుసంధానిస్తూ నడిపేందుకు ఏపీ.ఎస్.ఆర్.టీ.సీ యంత్రాంగం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. కాలం చెల్లిన పాతబస్సుల స్థానంలో కొత్తవి ఏర్పాటుచేసి, పడిపోతున్న ఆక్యుపెన్సీని పెంచుకోవాలనే ఆలోచనలో ఉంది. కొత్త బస్సులు విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి నగరాలతోపాటు  గుంటూరు, నెల్లూరుల్లో నడపాలని ఆర్టీసీ అధికారులు భావిస్తున్నారు.  ఒక్కో ప్రధాన నగరానికి 100 చొప్పున బస్సుల్ని కేటాయించి, ఆయా రీజియన్లలో ఎక్కువ ఆదాయం వచ్చే రూట్లలో వాటిని తిప్పాలన్నదే తమ ఉద్దేశమని ఆర్టీసీ ప్రధానాధికారి ఒకర తెలిపారు. ఈ ఎలక్ట్రిక్ బస్సులకు అవసరమైన ఛార్జింగ్ పాయింట్లను కూడా డిపోల్లోనే సిద్ధం చేస్తున్నట్టు ఆయన చెప్పారు. చంద్రబాబు మహిళలకు ఇచ్చిన ప్రధాన హామీ ‘ఉచిత బస్సు ప్రయాణం’ అమల్లోకి వచ్చే ఆగస్ట్ 15 నాటికి కొత్త బస్సులు రోడ్లపైకి వస్తే ప్రయాణికులకు కూడా ఇబ్బందులు ఉండవు. చూద్దాం.. మరి అధికారుల సన్నద్ధత ఎంత మేరకు ఫలిస్తుందో…!

 

ఇది కూడా చదవండి: బార్లకు భారీగా దరఖాస్తులు! ఎంపిక ప్రక్రియ ఎలాగంటే?

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు: 

ఏపీ చరిత్రలో తొలిసారిగా! ఒకేసారి 4,851 మందికి ప్రమోషన్లు!

 

సీనియర్ నేత రాజీనామా.. టీడీపీకి గుడ్ బై చెప్పిన రాయలసీమ ముఖ్యనేత!

 

పార్టీలో చేరికలపై నేతలకు కీలక ఆదేశాలు జారీ! కేంద్ర కార్యాలయానికి..

 

జగన్ పెంచి పోషించిన మత్తు భూతం రాష్ట్రాన్ని వదల్లేదు! తిరుపతిలో స్థానికులు ఆగ్రహం వ్యక్తం!

 

 8 జిల్లాలతో పాటు విశాఖ ఆర్థిక ప్రాంతం.. లక్ష ఎకరాల్లో ప్రాజెక్టులు.. అదిరిపోయే బాబు ప్లాన్!

 

అదిరిపోయే శుభవార్త: ఏపీలో భారీగా నిల్వలు.. తవ్వుతుంటే కిలోలకి కిలోలే బయటికి వస్తుంది!

 

ఏపీ మహిళలకు శుభవార్త! ఒక్కొక్కరికి రూ.లక్ష ఇస్తారుదరఖాస్తు చేసుకోండి!

 

షుగర్ అని భయపడుతున్నారా.. అయితే దీన్ని తీసుకోవడం వల్ల ఈజీగా కంట్రోల్ చేసుకోవచ్చు!

 

రెడ్ అలర్ట్! ఆ జిల్లాల్లో కుండ పోత వర్షాలు! ప్రజలు బయటకు రావద్దు!

 

గుడ్ న్యూస్.. మరో రెండు నెలల్లో భారీగా తగ్గనున్న బంగారం ధరలు! 12 - 15% తగ్గే అవకాశం!

 

ఆ ప్రముఖ ఎమ్మెల్యే కన్నుమూత! ముఖ్యమంత్రులు ఇద్దరూ దిగ్బ్రాంతి!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 


   #andhrapravasi #andhrapradesh #buses #apsrtc #goodnews #electric#manystates #guntur #tirapati #nellore